Thursday, December 8, 2011

'' వీరు'' విజయవిహారం.....

7 సిక్స్‌, 25 ఫోర్స్‌ 219 పరుగులతో సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ చేశారు.


వన్డేలలో ప్రపంచ రికార్డులను నేలకోల్పిన సెహ్వాగ్‌
వన్డేలలో భారత్‌ అత్యధిక స్కోరు 418.
200 స్కోరు దాటిన వారిలో భారత్‌లో సెహ్వాగ్‌ 219, సచిన్‌ 200
400 ల మైలురాయిని ఇప్పటి వరకు కేవలం 4 సార్లు మాత్రమే దాటిన భారత్‌.
కెప్టెన్‌గా డబుల్‌ సెంచరీ వన్డేలలో ప్రపంచ రికార్డులను నేలకోల్పిన సెహ్వాగ్‌
 
సెహ్వాగ్‌ దుకుడుకు పోకుండా, తన నిజస్వరూపం ప్రదర్శిస్తున్నారు.
మధ్యమద్యలో చిరునవ్వులతో...సెహ్వాగ్‌ కనపడుతూ, పరుగుల వరదను కురిపిస్తున్నారు. 
                  
                   భారత్‌ విజయం కాయం.

No comments:

Post a Comment