తెలుగు సాహితీవేత్తల్లో అగ్రగణ్యులు గురజాడ వెంకట అప్పారావు. అభ్యుదయ సాహిత్యాన్ని సృజించి, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న మహౌన్నతుడు. సాహిత్యమనేది సామాజిక అభ్యున్నతికి, సంఘ సంస్కరణకు దోహదపడాలన్న ఉదాత్త ఆశయం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సామాజిక దురాగతాలపై పోరాటమే సాహిత్యం లక్ష్యమని ప్రగాడంగా విశ్వసించిన నవయుగ వైతాళికుడు.
'' దేశమంటే మట్టికాదోయి ... దేశమంటే మనుషులోయి '' అంటూ సమాజానికి చాటి చెప్పినారు. సంఘ సంస్కరణ కోసం కలం పట్టారు. ప్రధానంగా అంశాలుగా స్త్రీ జనోద్ధరణ, మూడనమ్మకాలు ఎంచుకోన్నారు. ఆయన సంఘసంస్కర్త. చదువు వల్ల సమకూర్చుకున్న విజ్ఞానాన్ని జనులకు పంచిపెట్టేవారు.
కన్యాశుల్కం నాటకం చాలా అద్భుతం. వాస్తవిక జీవితం నుండి సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు వాడుక బాషలో 1892 లో కన్యాశుల్కం నాటకాన్ని రాశారు. వేలలాది ప్రదర్శనలిచ్చిన ఇచ్చారు. వందల సంవత్సరాలు దాటినా విశేష జనాదరణ పొందుతున్న నాటకం కన్యాశుల్కం. జాతీయ భాషల్లోనే కాకుండా ఇతరల దేశాల బాషల్లో కూడా అనువదితమైంది. ఆనాటి సమాజంలో బాల్యవివాహలే ప్రధాన ప్రేరణ. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్ళి పేరిట అమ్ముకోవటాన్ని గురజాడ తీవ్రంగా నిరసించారు.
గురజాడ కలం నుంచి రచనలు ఎన్నో... ఆయన రచించిన దేశభక్తి గేయాలు అందరికి నవ ఉత్తేజాన్ని నింపాయి. ప్రగతిశీల భావాలు కలిగిన అభ్యుదయ రచయితలకు, వ్యక్తులకు కాదు అందరికి ఉత్సహన్ని ఇచ్చాయి. సామాజిక దురాచారాలను నిరసిస్తూ నైతిక ప్రమాణాల వ్యాప్తి చేయటంమే సాహిత్య కర్తవ్యం అని విశ్వసించినవారు.వారి రచనలు స్ఫూర్తిదాయకం.
గురజాడ వెంకట అప్పారావు రాయవరం గ్రామం, ఎలమంచిలి తాలూకా, విశాఖపట్నం జిల్లా లో 1862 సెప్టెంబర్ 21 జన్మించారు.
ఆయన కలం అలసి సొలసి పోయి ఆయన 97వ సం||లో 1915 నవంబర్ 30న కన్ను మూశారు.
'' దేశమంటే మట్టికాదోయి ... దేశమంటే మనుషులోయి '' అంటూ సమాజానికి చాటి చెప్పినారు. సంఘ సంస్కరణ కోసం కలం పట్టారు. ప్రధానంగా అంశాలుగా స్త్రీ జనోద్ధరణ, మూడనమ్మకాలు ఎంచుకోన్నారు. ఆయన సంఘసంస్కర్త. చదువు వల్ల సమకూర్చుకున్న విజ్ఞానాన్ని జనులకు పంచిపెట్టేవారు.
కన్యాశుల్కం నాటకం చాలా అద్భుతం. వాస్తవిక జీవితం నుండి సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు వాడుక బాషలో 1892 లో కన్యాశుల్కం నాటకాన్ని రాశారు. వేలలాది ప్రదర్శనలిచ్చిన ఇచ్చారు. వందల సంవత్సరాలు దాటినా విశేష జనాదరణ పొందుతున్న నాటకం కన్యాశుల్కం. జాతీయ భాషల్లోనే కాకుండా ఇతరల దేశాల బాషల్లో కూడా అనువదితమైంది. ఆనాటి సమాజంలో బాల్యవివాహలే ప్రధాన ప్రేరణ. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్ళి పేరిట అమ్ముకోవటాన్ని గురజాడ తీవ్రంగా నిరసించారు.
గురజాడ కలం నుంచి రచనలు ఎన్నో... ఆయన రచించిన దేశభక్తి గేయాలు అందరికి నవ ఉత్తేజాన్ని నింపాయి. ప్రగతిశీల భావాలు కలిగిన అభ్యుదయ రచయితలకు, వ్యక్తులకు కాదు అందరికి ఉత్సహన్ని ఇచ్చాయి. సామాజిక దురాచారాలను నిరసిస్తూ నైతిక ప్రమాణాల వ్యాప్తి చేయటంమే సాహిత్య కర్తవ్యం అని విశ్వసించినవారు.వారి రచనలు స్ఫూర్తిదాయకం.
గురజాడ వెంకట అప్పారావు రాయవరం గ్రామం, ఎలమంచిలి తాలూకా, విశాఖపట్నం జిల్లా లో 1862 సెప్టెంబర్ 21 జన్మించారు.
ఆయన కలం అలసి సొలసి పోయి ఆయన 97వ సం||లో 1915 నవంబర్ 30న కన్ను మూశారు.
( నేడు వారి వర్థంతి సందర్భంగా....)