వీరు విజయవిహారం.....5 సిక్స్, 16 ఫోర్స్ తో 160 పరుగులతో నడిపిస్తున్నారు.( నాటౌవుట్). రైనా 38 పరుగులతోఆడుతున్నారు.
176 పరుగుల వద్ద తొలివికేట్ కోల్పొయింది. గంబీర్ 67 పరుగుల వద్ద ఔటయ్యారు. సహ్వాగ్ సెంచరీ చేశారు. ఇది వన్డేలలో 15వ సెంచరీ. సహ్వాగ్ విజయ విహారం నేడు మరల కనబడుతున్నది. సెహ్వాగ్ తన నిజస్వరూపం ప్రదర్శిస్తున్నారు. భారత్ విజయం కాయం.
భారత్ 36 ఓవర్స్లో 276 పరుగులతో...ఆడుతున్నారు. వెస్టిండీస్తో ఇండోర్లో జరుగుతున్న నాలుగవ వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.
భారత్ విజయాన్ని కోరుతూ...
No comments:
Post a Comment