ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో (పెర్త్, ) బుధవారం జరుగుతున్న ఒన్డేలో లంకపై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 44.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈసారి కూడా సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తారన్న అభిమానులకు నిరాసే మిగిల్చారు. 48 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. కోహ్లీ : 77, సచిన్ : 48, ఆశ్విన్ (నాటౌట్) : 30, రైనా : 24, జడేజా (నాటౌట్) : 24, సెహ్వాగ్ - 10, శర్మ : 10, కెప్టెన్ ధోనీ : 4,
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి, 234 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. శ్రీలంక ఆటగాళ్లలో చండీమాల్ ఒక్కరే ఆఫ్సెంచరీ చేశారు. భారత్ బౌలర్లలో అశ్విన్ 3, జహీర్ ఖాన్ 2 వికెట్లను తీసుకున్నారు.
తరంగ : 4, దిల్షా : 48, సంగక్కర : 26, చండిమాల్ : 64, జయవర్ధనే : 23, పెరెరా : 7, బాథేవ్స్ : 33,
ఇప్పటికే ఒటమిలతో భారత్ నడుస్తూన్నది.
ఒన్డేల సిరీస్లో ఐన భారత్ ఘనవిజయం సాధించాలని కొరుకుందాం.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి, 234 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. శ్రీలంక ఆటగాళ్లలో చండీమాల్ ఒక్కరే ఆఫ్సెంచరీ చేశారు. భారత్ బౌలర్లలో అశ్విన్ 3, జహీర్ ఖాన్ 2 వికెట్లను తీసుకున్నారు.
తరంగ : 4, దిల్షా : 48, సంగక్కర : 26, చండిమాల్ : 64, జయవర్ధనే : 23, పెరెరా : 7, బాథేవ్స్ : 33,
ఇప్పటికే ఒటమిలతో భారత్ నడుస్తూన్నది.
ఒన్డేల సిరీస్లో ఐన భారత్ ఘనవిజయం సాధించాలని కొరుకుందాం.
No comments:
Post a Comment